జగదీశ్వర్ పటేల్
అందోల్,డిసెంబర్1(అక్షర ప్రళయం)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ పటేల్ మాట్లాడుతూ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల పేద ప్రజలకు చేరే విధంగా కార్యక్రమాలు చేపట్టారు ఈ యొక్క నూతన సంవత్సరంలో రైతులు కూలీలు వ్యాపారస్తులు అందరు కూడా సుఖసంతోషాలతో ఉండాలని వారు కోరుకుంటున్నారు