విశాఖపట్నం, జనవరి:26(అక్షర ప్రళయం)
విశాఖపట్నం సి.ఐ.డి ప్రాంతీయ కార్యాలయంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ ఎస్పీ డాక్టర్ జి. ప్రేమ్ కాజల్.76 వ గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని ఆదివారం ఉదయం విశాఖపట్నం సి.ఐ.డి ప్రాంతీయ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి గౌరవ వందనం చేసిన అడిషనల్ ఎస్పీ డాక్టర్ జి. ప్రేమ్ కాజల్. అనంతరం కార్యాలయం సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో , డిఎస్పీలు ఎం.ఎన్. భూపాల్, కె.కుమార్ స్వామి మరియు ఇతర సి.ఐ.డి. అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.