నర్సీపట్నం, (అక్షర ప్రళయం)

స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ని బుధవారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన పోతిరెడ్డి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి పై ఉక్కు పాదం మోపాలని సూచించారు, టౌన్ ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలని, చింతపల్లి రోడ్లు ప్రధాన రహదారి కావడంతో ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఉన్న గంజాయి వాహనాలు వల్ల అటుకు వెళ్లే వాహనదారులు ఇబ్బందికి గురవుతున్నారని అవి అక్కడ నుంచి తీసే చర్యలు చేపట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.రూరల్ సిఐ రేవతమ్మ, టౌన్ సిఐ గోవింద్ రావు ఉన్నారు.