దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులుగా సువార్తరాజు

విశాఖ దక్షిణం, ఫిబ్రవరి:01(అక్షర ప్రళయం)

విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులుగా సువార్తరాజు ని ( వాసర్ల  సుబ్రహ్మణ్యం) నియమించడం జరిగింది. ఈ సందర్బంగా సబ్రబణ్యం మాట్లాడుతూ..తనమీద నమ్మకంతో దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులుగా నియమించిన
వైయస్సార్ సిపి పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అద్యక్షుడు గుడివాడ అమర్నాథ్, దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త  వాసుపల్లి గణేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ కి, వైఎస్సార్సీపీ
35వ వార్డు అధ్యక్షులు అలుపన కనకారెడ్డి కి
కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *