మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ
విశాఖలో ‘రాగ్సి డాట్ కామ్ వెబ్ సైట్ ప్రారంభం
విశాఖపట్నం, ఫిబ్రవరి:03(అక్షర ప్రళయం)
తెలుగు రాష్ట్రలలో ఎన్నడూ లేని విధంగా విశాఖ వేదికగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తరహాలో ‘రాగ్సి డాట్ కామ్ వెబ్ సైట్ ను ప్రారంభించడం అభినందనీయమని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ అన్నారు. విశాఖ దొండపర్తి దరి బెంజ్ కృష్ణ హోటల్ లోని సోమవారం ఉదయం ‘రాగ్సి డాట్ కామ్’ వెబ్ సైట్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. నిత్యవసరాలు – ఇతర వస్తువులు సరఫరా చేసే సేవల్లో నమ్మకమైన దిగ్గజ సంస్థగా ‘రాగ్సి డాట్ కామ్
నమ్మకమైన దిగ్గజ సంస్థగా ‘రాగ్సి డాట్ కామ్ ముందుండాలి
మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ
విశాఖలో ‘రాగ్సి డాట్ కామ్ వెబ్ సైట్ ప్రారంభం
తెలుగు రాష్ట్రలలో ఎన్నడూ లేని విధంగా విశాఖ వేదికగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తరహాలో ‘రాగ్సి డాట్ కామ్ వెబ్ సైట్ ను ప్రారంభించడం అభినందనీయమని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ అన్నారు. విశాఖ దొండపర్తి దరి బెంజ్ కృష్ణ హోటల్ లోని సోమవారం ఉదయం ‘రాగ్సి డాట్ కామ్’ వెబ్ సైట్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. నిత్యవసరాలు – ఇతర వస్తువులు సరఫరా చేసే సేవల్లో నమ్మకమైన దిగ్గజ సంస్థగా ‘రాగ్సి డాట్ కామ్’ ముందుండాలని ఆకాంక్షించారు. యాజమాన్యం, సిబ్బంది సమన్వయంతో పనిచేసి వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సంస్థ ముందుండాలన్నారు. ‘రాగ్సి డాట్ కామ్’ సంస్థ సీఈవో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ లో వినియోదారులకు నమ్మకమైన సేవలను అందిస్తామన్నారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేసి, తమ సంస్థ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన, సరసమైన ధరలకే అందజేస్తామని తెలిపారు. ఈ యాప్ ఫిబ్రవరి 11 నుంచి ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాపార రంగాలకు సహకరిస్తుందని, దేశ వ్యాప్తంగా మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరింపచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘రాగ్సి డాట్ కామ్’ బ్రాండ్ అంబాసిడర్ రేఖా బోజ్, జబర్దస్త్ ఫేమ్ ప్రకాష్, సినీ డైరెక్టర్ లు యాద్ కుమార్, శివశ్రీ, రమేష్ పోతిన కుమార్, లీగల్ అడ్వైజర్స్ కవితరెడ్డి, అలీ భాయ్ తదితరులు పాల్గొన్నారు.’ ముందుండాలని ఆకాంక్షించారు. యాజమాన్యం, సిబ్బంది సమన్వయంతో పనిచేసి వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సంస్థ ముందుండాలన్నారు. ‘రాగ్సి డాట్ కామ్’ సంస్థ సీఈవో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ లో వినియోదారులకు నమ్మకమైన సేవలను అందిస్తామన్నారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేసి, తమ సంస్థ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన, సరసమైన ధరలకే అందజేస్తామని తెలిపారు. ఈ యాప్ ఫిబ్రవరి 11 నుంచి ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాపార రంగాలకు సహకరిస్తుందని, దేశ వ్యాప్తంగా మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరింపచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘రాగ్సి డాట్ కామ్’ బ్రాండ్ అంబాసిడర్ రేఖా బోజ్, జబర్దస్త్ ఫేమ్ ప్రకాష్, సినీ డైరెక్టర్ లు యాద్ కుమార్, శివశ్రీ, రమేష్ పోతిన కుమార్, లీగల్ అడ్వైజర్స్ కవితరెడ్డి, అలీ భాయ్ తదితరులు పాల్గొన్నారు.