విశాఖ దక్షిణం,(అక్షర ప్రళయం)
దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉరికిటి గణేష్ ఆధ్వర్యంలో 29వ వార్డు నాయకులు 187 బూత్ ప్రెసిడెంట్ మద్దాడి శేషాచారి సౌజన్యంతో 29వ వార్డు బూత్ ప్రెసిడెంట్ లకు బియ్యం మరియు కిరాణా సామాన్లు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో 29వ వార్డు జనరల్ సెక్రటరీ రాయన బంగారు రాజు, పల్ల మధు, పల్ల లక్ష్మి, బోర రాజు, దలై కిషోర్, బండి అప్పలరాజు, సిర్లు గోపమ్మ, పెందుర్తి శైలజ, పల్ల కనకమహాలక్ష్మి, అప్పలరాజు(టైలర్), శిర్లు ధనుంజయ్ తదితరులు
పాల్గొన్నారు.