అభినందించిన వైస్ ఛాన్సలర్ రాజశేఖర్
ఏ. యు.క్యాంపస్,(అక్షర ప్రళయం)
ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ బెస్ట్ ఫిజిక్ పురుషులు విభాగం క్రీడాకారులు ఎంపిక జరిగింది ఈసందర్భంగా ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ ఆయన ఛాంబర్లో క్రీడాకారులను అభినందించారు. ఈసందర్భంగా డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ మాట్లాడుతూ బెస్ట్ ఫిజిక్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ పోటీలు కోచి కేరళ శంకరాచార్య యూనివర్శిటిలో మార్చ్ 7 నుంచి 9 వరకు జరుగు తాయన్నారు ఈ కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయరావు ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్.విజయమోహెన్, ఏయూ వ్యాయామవిద్యావిభాగం హెడ్ ఆచార్య ఎ.పల్లవి,డాక్టర్ ఎల్బి కళాశాల వ్యాయామ విద్యా విభాగం హెడ్ డాక్టర్ వై. శ్రీనివాస రావు క్రీడాకారులు పాల్గొన్నారు.