ఎంపికైన 6గురు టైగర్ పవర్ క్లబ్ విద్యార్థులు
గంటా నూకరాజు …
విశాఖపట్నం,(అక్షర ప్రళయం)
ఈనెల 20వ తేదీ నుండి 25వ తేదీల్లో ఆల్ ఇండియా యూనివర్సిటీ కిక్ బాక్సింగ్ గేమ్స్ ఉత్తరప్రదేశ్లో సువార్తి యూనివర్సిటీ లో జరుగుతున్నాయి. ఈ ఛాంపియన్ షిప్ కి టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ క్లబ్ నుండి ఆరుగురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు 1) శ్రావణ్ కుమార్ మైనస్ 52 కేజీ యూనిటీ డిగ్రీ కాలేజ్ 2) సూరజ్ మైనస్ 63 కేజీ బుల్లెట్ కాలేజ్ పాయింట్ ఫైట్ ఇద్దరూ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 3) తరుణ్ మైనస్ 51 కేజీ లో కిక్ విజ్ఞాన కాలేజ్ ఇంజనీర్ కాలేజ్ 4) గంట అజయ్ మైనస్ 57 కేజీ లోకిక్
ఎన్.ఎస్.అర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజ్ 5) దినేష్ మైనస్ 63 కేజీస్ లో కిక్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ 6) హేమంత్ 69 కేజీ పాయింట్ ఫైట్ ఈ నలుగురు జెఎన్టియు యూనివర్సిటీ విజయనగరం తరపున పాల్గొంటారు టీ మేనేజర్ గా జి నూకరాజు వెళ్తారని టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ క్లబ్ అధ్యక్షులు గంట నూకరాజు ఉపాధ్యక్షులు డి ప్రేమ్ కుమార్ తెలిపారు.