విశాఖపట్నం(అక్షర ప్రళయం)
విజయనగరం కి చెందిన ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ గా బడ్డుకొండ రాజేష్ నియమితులయ్యారు. బుధవారం విశాఖ కార్యాలయంలో నియమిక పత్రం ను నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్, పల్లి శ్రీనివాస్ నాయుడు (నేషనల్ పి.అర్. ఒ ) పి.శ్రీనివాస్ రాజ నేషనల్ జాయింట్ సెక్రటరీ చేతుల మీదగా అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ కి ఏపీ స్టేట్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ కి, సౌత్ చైర్మన్ దాడి సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల్లో వినియోగదారుల అవగాహన తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వైస్ చైర్మన్ విశ్వనాథం శ్రీరామ్ మూర్తి అనకాపల్లి జిల్లా చైర్మన్ హేమంత్ చరపాక మరియు తదితరులు పాల్గొన్నారు