విశాఖ ఉత్తరం,(అక్షర ప్రళయం)

భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 54వ వార్డు మహారాణి వీధి జై భీం జై రామ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంచార్జి పసుపులేటి ఉషా కిరణ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించటం జరిగినది.ఈ కార్యక్రమములో వార్డు అధ్యక్షులు వింజుమూరి భాస్కర్ 53వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి నీరుకొండ దివాకర్ నాయకులు పండ్రంకి దివాకర్ కడిమి సీతారాం దొగ్గ సురేంద్ర సుబ్రహ్మణ్యం బండి కన్న తాటిపాకల మాణిక్యాలరావు దీపక్ గిరీష్ శ్యామ్ నగేష్ మరియు సంగం అద్యక్షులు గంట్యాడ చిన్న అప్పలరాజు సంగం నాయకులు యెల్లబిల్లి ప్రసాద్ ఉప్పాటి శ్రీను స్థానిక నాయకులు వీరమహిళలు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గోనటం జరిగినది