త్రివిధ దళాల సైనికులకు సెల్యూట్..
విశాఖ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ నూర్ భాషా షరీఫ్..
విశాఖపట్నం, మే:18(అక్షర ప్రళయం)
విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశానుసారం ఆదివారం తిరంగా యాత్ర కార్యక్రమం అన్నది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ నూర్ భాషా షరీఫ్ మరియు స్టేట్ మైనార్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ చింతాడ మోహన్ రావు మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సయ్యద్ అమిత్ మరియు టీ భారతి మరియు సి.హెచ్. రాజు, మైనార్టీ సభ్యులు తదితరులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.