ఎం.ఆర్ పేట,డిసెంబర్31(అక్షర ప్రళయం)

భారతీయ జనతా పార్టీ మహారాణిపేట మండల అధ్యక్షునిగా దేవర చంద్రశేఖర్ ని మంగళవారం మరల ఎన్నుకోవడం జరిగింది.ఈ యొక్క మండల అధ్యక్ష ఎన్నిక సందర్బంగా మండలానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిధులు వి ఎన్ బి చక్రవర్తి షిప్పింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా మరియు ఆర్.ఓ తలాడి గిరిజ ఆధ్వర్యంలో మరియు జిల్లా మండల నాయకులు సమక్షంలో ఎన్నిక నిర్వహించడం జరిగినది.ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కన్వీనర్ రూపాకుల రవికుమార్, సీనియర్ మైనార్టీ మోర్చా నాయకులు ఓ. ఆల్బర్ట్, బిజెపి నగర ఉపాధ్యక్షులు చొక్కాకుల రాంబాబు మైనార్టీ మోర్చా నాయకులు, చితకల రాజు బాబు,బిజెపి ఎస్సి మోర్చా ఉపాధ్యక్షురాలు దశమాంతుల సుశీల మహిళా నాయకురాలు జి. రామ తల్లి బిజెపి నాయకులు,దశమంతులా శ్రీనివాస రావు,జి.రాజు, వంటల అప్పారావు ( ఆరు)మరియు బూతు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.