నాతవరం, (అక్షర ప్రళయం )
ఒకటో తేదీ పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒకరోజు ముందుగా 31వ తేదీ తూర్పు తెల్లవారకముందే నాతవరం మండలం కేంద్రంలో మండల యూత్ అధ్యక్షులు శెట్టిలోవ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ వ్యవసాయ శాఖ ఏఈఓ దమ్ము సతీష్ ఉన్నారు