నాతవరం, (అక్షర ప్రళయం,)
మండల కేంద్రం నాతవరం గ్రామానికి చెందిన కొమ్మన శ్రీనివాస్ కుమారుడు శ్రీనివాస కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1,80,000, రూపాయల చెక్కును మంగళవారం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా అందజేశారు శ్రీనివాస కు బాల్య వయసులోనే వినికిడి లోపం వల్ల క్లారక్కులర్ ఇంపెట్ యంత్రం 4 లక్షల రూపాయలు ఖర్చుగాక ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1,80,000 అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం, అనకాపల్లి జిల్లా సోషల్ మీడియా వాణిజ్య విభాగం కన్వీనర్ ఎర్ర కాశీ విశ్వేశ్వరరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బంగారు సూరిబాబు, పిని రెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు